ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ ప్రచారం | Students to mak campaign to plastic uses stop | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ ప్రచారం

Published Tue, Mar 15 2016 2:13 PM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

పార్వతీపురం పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ మంగళవారం విద్యార్థులు కదంతొక్కారు.

పార్వతీపురం(విజయనగరం జిల్లా): పార్వతీపురం పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ మంగళవారం విద్యార్థులు కదంతొక్కారు. పట్టణంలో వీధి వీధి తిరుగుతూ ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ఇంటింటా ప్రచారం చేశారు.

ఈ ప్రచారంలో సాయిరాం, గాయత్రి డిగ్రీ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో పాటు జట్టు అనాథాశ్రమం నిర్వాహకులు పద్మజ, ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement