నార్పల: బంధువుల ఇంట జరుగుతున్న శుభకార్యానికి వెళ్తుండగా సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. వివరాలు.. శింగనమలకు చెందిన మిట్టు కళ్యాణి (36) భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి వెళ్తున్నారు.
దీంతో భార్యాభర్తలు పవ¯ŒSకుమార్, కళ్యాణి కింద పడిపోయారు. తలకు బలమైన గాయంకావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిన కళ్యాణిని చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలి సోదరుడు చంద్రమోహ¯ŒS ఫిర్యాధు మేరకు నార్పల ఏఎస్ఐ రామచంద్రారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.