ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి | woman died in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

May 8 2015 10:01 AM | Updated on Sep 28 2018 3:39 PM

ట్రాక్టర్ ఢీ కొని మహిళ మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా దుర్శేడ్ సమీపంలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది.

కరీంనగర్: ట్రాక్టర్ ఢీ కొని మహిళ మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా దుర్శేడ్ సమీపంలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌స్తంభాన్ని డీకొట్టడంతో విద్యుత్‌తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ స్తంభం విరిగి ట్రాక్టర్ పై పడింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడి పక్కనే ఉన్న మహిళను ఢీ కొట్టింది. దీంతో సదరు మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement