హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంబర్పేట నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థిపై దూసుకు వెళుతున్నారు. కాగా కూకట్పల్లి, ఉప్పల్ మేడ్చల్ లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
Published Fri, May 16 2014 8:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంబర్పేట నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థిపై దూసుకు వెళుతున్నారు. కాగా కూకట్పల్లి, ఉప్పల్ మేడ్చల్ లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.