నీటి కాలుష్యంపై బాలల హక్కుల సంఘం గురువారం లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. సాక్షి దినపత్రికలో నీటి కాలుష్యంపై వచ్చిన కథనం ఆధారంగా.. ఈ ఫిర్యాదు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా.. లోకాయుక్త ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. వాటర్ వర్క్స్ ఎండీకి నోటీసులు జారీ చేసింది.
నీటికాలుష్యంపై ఫిర్యాదు
Published Thu, Oct 15 2015 5:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement