ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత | trs mp kavitha speaks over vote for crores case | Sakshi
Sakshi News home page

ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత

Published Thu, Sep 1 2016 1:33 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత - Sakshi

ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎంతటివారికైనా విచారణ తప్పదని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. హైదరాబాద్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఈ కేసులో చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు.
 
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు. అవసరమైనప్పుడు ఏసీబీ అందర్నీ విచారిస్తోందని కవిత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement