అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీలో సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తించే భారత సంతతి
ఈ కంపెనీ 2008–2013 మధ్య ప్రభుత్వానికి నకిలీ పత్రాలు ఇచ్చి రీయింబర్స్మెంట్ రూపంలో భారీ మొత్తంలో సొమ్ము పొందింది. మోసాన్ని ప్రభుత్వం గుర్తించడంతో వారికి ఇచ్చిన సొమ్మును వెనక్కు రాబడుతోంది. ఆరోపణలను తొలగించుకునేందుకు ఈ కంపెనీ మొత్తం 3.25 కోట్ల డాలర్లను ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే సిద్ధార్థ కూడా ఏడున్నర లక్షల డాలర్లను జరిమానాగా చెల్లించనున్నారు.