బానిసత్వ సూచీలో భారత్ అగ్రస్థానం | The top of the index of slavery in India | Sakshi
Sakshi News home page

బానిసత్వ సూచీలో భారత్ అగ్రస్థానం

Published Tue, Nov 18 2014 6:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

The top of the index of slavery in India

మెల్‌బోర్న్: అంతర్జాతీయ బానిసల సూచిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బానిసలు మనదేశంలోనే ఎక్కువని, లక్షలాది పిల్లలు సహా మొత్తం 1.43 కోట్ల మంది భారతీయులు ఆధునిక తరహా బానిసత్వం చిక్కుకున్నారని అంతర్జాతీయ బానిసత్వ సూచి(జీఎస్‌ఐ)-2014 పేర్కొంది. వీరు అక్రమరవాణా, వెట్టిచాకిరీ, లైంగిక దోపిడీ బాధితులనని పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలో 3.5 కోట్ల మంది బానిసలు ఉండగా, వారిలో 45 శాతం భారత్, పాక్‌లో ఉన్నారని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement