నరేంద్ర మోడీతో ఆర్మీ చీఫ్ భేటీ | Army Chief Gen Dalbir Singh Suhag meets Narendra Modi | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీతో ఆర్మీ చీఫ్ భేటీ

Published Fri, Sep 5 2014 7:36 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సమావేశమయ్యారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి మోడీకి వివరించారు.

 దల్బీర్ కీలక విషయాలపై ప్రధానికి ప్రజెంటేషన్ సమర్పించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నట్టు చెప్పారు. ఆర్మీ చీఫ్ ఈశన్య వాస్తవాధీన రేఖను సందర్శించిన తర్వాత మోడీతో భేటీ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement