‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’ | Decision to appoint Manmohan Singh as FM in 1991 came 'out of the blue', says daughter | Sakshi

‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’

Published Tue, Aug 19 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’

‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’

పీవీ హెచ్చరించారన్న మన్మోహన్

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌ను 1991లో ఆర్థికమంత్రిగా నియమించడం, అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం. నిద్రలో ఉన్న మన్మోహన్‌ను రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ ఈ విషయం తెలియపరిచారు.

పైగా,.. సరిగా పనిచేయకపోతే ఉద్వాసన  తప్పదంటూ పీవీ చమత్కారంగా హెచ్చరిక కూడా జారీచేశారట. మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ విషయం తనతో చెప్పారంటూ ఆయన కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్‌లీ పర్సనల్ అన్న శీర్షికతో రాసిన పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement