తిరువనంతపురం: ప్రజలకు చేరువయేందుకు,పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ వినూత్న ఆలోచన చేశారు. ఇందు కోసం ఆయన అధికారిక ఫేస్ బుక్ ఖాతాను తెరిచారు. ప్రజలకు ఎప్పటి కప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు తెలిసేందుకు, వారినుంచి సలహాలు,విమర్శలు స్వీకరించేందుకు ఈ ఖాతాను తెరిచామని సీఎం తెలిపారు.ముఖ్యమంత్రి అధికారిక ఫేస్ బుక్ ఖాతాకి ఇప్పటి వరకు 88 వేలకు పైగా లైకులు లభించాయి.
కేరళ సీఎం వినూత్న ఆలోచన
Published Sat, Jul 2 2016 5:36 PM | Last Updated on Thu, Jul 26 2018 12:50 PM
Advertisement
Advertisement