రాజీవ్కు ప్రధాని మోదీ నివాళి | Narendra modi pays tribute to Rajiv gandhi | Sakshi
Sakshi News home page

రాజీవ్కు ప్రధాని మోదీ నివాళి

Published Thu, Aug 20 2015 12:03 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.    ఈ మేరకు మోదీ గురువారం  ట్విట్ చేశారు. 1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా పని చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని  1991 మే 21న తమిళనాడు లోని పెరంబదూర్లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబును ప్రయోగించి హత్య చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement