టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ | TSRTC bus hits tractor in maharastra | Sakshi
Sakshi News home page

టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ

Published Mon, Jan 5 2015 8:39 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

మహారాష్ట్రలో టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

హైదరాబాద్: మహారాష్ట్రలో టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా షోలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో కొందరికి గాయలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement