ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం | YS Jagan mohan reddy express grief over death of gopinath munde | Sakshi
Sakshi News home page

ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం

Published Tue, Jun 3 2014 11:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం - Sakshi

ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ప్రజాభిమానాన్ని చూరగొని జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ముండే అకాలమరణం పాలు కావడం మహారాష్ట్రకే కాక యావద్దేశానికి తీరని లోటని ఆయన అభివర్ణించారు. గోపీనాథ్ ముండే కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement