బాణసంచా పేలుడు: పదికి చేరిన మృతులు | ten-people-died-in-the-fireworks-explosion | Sakshi
Sakshi News home page

బాణసంచా పేలుడు: పదికి చేరిన మృతులు

Published Thu, Jan 5 2017 11:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా కేంద్రంలో గత శనివారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది.

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో గత శనివారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. గురువారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి  మరణించాడు. ప్రస్తుతంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement