21 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | 21 gamblers arrested in adilabad | Sakshi
Sakshi News home page

21 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Published Sat, Jan 30 2016 11:35 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో 21 మంది జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెజ్జూరు: ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో 21 మంది జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో మండలంలోని లోడుపల్లి గ్రామంలో ఓ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 21 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement