సెల్‌టవర్ కు నిప్పుపెట్టిన దుండగులు | cell tower burnt in karimnagar district | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్ కు నిప్పుపెట్టిన దుండగులు

Published Tue, Mar 15 2016 1:06 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులో నిర్మాణంలో ఉన్న ఓ సెల్‌టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.

కోనరావుపేట: కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులో నిర్మాణంలో ఉన్న ఓ సెల్‌టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో సెల్‌టవర్ కింద భాగంలో ఉన్న కేబుల్ వైర్లు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రాజ్‌కుమార్ గౌడ్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement