కంటెయినర్ ఢీకొని వ్యక్తి మృతి | man dies after being hit by container | Sakshi
Sakshi News home page

కంటెయినర్ ఢీకొని వ్యక్తి మృతి

Published Sun, Aug 23 2015 3:24 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి దుర్మరణం చెందాడు.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం కంటైనర్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన లారీ డ్రైవర్ నర్సింహారావు (45) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement