పెద్దకొత్తపల్లె: మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లె మండలం చెన్నపురావు గ్రామంలో వెంకటస్వామి (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే వెంకటస్వామి ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
Published Wed, Sep 23 2015 3:15 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement