హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్ | Revanth reddy fire in Telangana assembly | Sakshi
Sakshi News home page

హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్

Published Thu, Nov 27 2014 1:52 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్ - Sakshi

హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్

హైదరాబాద్: తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన తన విన్నపాన్ని పెడచెవిన పెట్టిన స్పీకర్పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఒకానొక దశలో ఆగ్రహంతో ఊగిపోతూ.. హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ విషయాన్ని గ్రహించిన స్పీకర్ మధుసూదనచారీ లంచ్ బ్రేక్ అంటూ సభను అరగంట పాటు వాయిదా వేశారు. దీంతో రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి మిగతా టీటీడీపీ సభ్యులతో భోజనానికి వెళ్లిపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement