'వర్గీకరణ జరిపేవరకు విశ్రమించేదిలేదు' | we will fight for re division of SC quota till end says mandakrishna madiga | Sakshi
Sakshi News home page

'వర్గీకరణ జరిపేవరకు విశ్రమించేదిలేదు'

Published Wed, Feb 25 2015 7:07 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

'రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఎన్నికల్లో వాడుకొని అధికారం చేపట్టాక వారి సంక్షేమాన్ని మరిచారని' ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

నిజామాబాద్ (సిరికొండ): 'రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఎన్నికల్లో వాడుకొని అధికారం చేపట్టాక వారి సంక్షేమాన్ని మరిచారని' ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో బుధవారం స్థానిక నాయకులు నిర్వహించిన సభకు మందకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఏవిధంగా మోసం చేశారో వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టేంతవరకు విశ్రమించకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement