'తెలుగురాష్ట్రాల్లో ఇలా జరగడం దురదృష్టకరం' | Sitaram yechury talks about note for vote of AP, Telangana states | Sakshi
Sakshi News home page

'తెలుగురాష్ట్రాల్లో ఇలా జరగడం దురదృష్టకరం'

Published Mon, Jun 8 2015 5:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

'తెలుగురాష్ట్రాల్లో ఇలా జరగడం దురదృష్టకరం'

'తెలుగురాష్ట్రాల్లో ఇలా జరగడం దురదృష్టకరం'

ఓటుకు నోటు కుంభకోణం గతంలో పార్లమెంటులో చూశామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కుంభకోణం గతంలో పార్లమెంటులో చూశామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ వ్యాఖ్యానించారు. కానీ మన తెలుగురాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతాయని ఊహించలేదని అన్నారు.

సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఈ ఘటనపై దర్యాప్తు అవసరమని సీతారం ఏచూరీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement