టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Mon, Jul 18 2016 6:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.

  • వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.
    మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు.
    అక్కడి నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్‌పేటకు వెళ్లి స్థానిక మత్స్యకారులను పరామర్శిస్తారు.
    • ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
      పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు
      వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు
    • నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
       
    • పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్
    • ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
    • నేడు చంద్రబాబుతో టీ-టీడీపీ నేతల సమావేశం
    •  ప్రో కబడ్డీ లీగ్: నేడు తెలుగు టైటాన్స్తో బెంగాల్ వారియర్స్ ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement