-
తహవ్వుర్ రానా (26/11 సూత్రధారి) రాయని డైరీ
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు.
-
" />
నేటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరంలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణాధికారులతో సమావేశమయ్యారు.
Sun, Apr 27 2025 12:55 AM -
" />
పదిలో ‘దివ్యమైన’ మెరుపులు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల ప్రత్యేక అవసరాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటారు. జిల్లా నుంచి 172 మందికి గాను 156 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 101 మంది ఉత్తీర్ణులయ్యారు.
Sun, Apr 27 2025 12:55 AM -
కాలువలోకి దూసుకెళ్లిన శ్రీసిటీ బస్సు ●
● 22 మందికి స్వల్ప గాయాలు
Sun, Apr 27 2025 12:55 AM -
టెన్త్, ఇంటర్లో హాస్టల్ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి అర్బన్: సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటూ టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అభినందించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కు చెందిన విద్యార్థులు కలెక్టర్ను కలిశారు.
Sun, Apr 27 2025 12:55 AM -
" />
మహిళకు తీవ్ర గాయాలు
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. పట్టణంలోని బాలాజీ గార్డెన్ వీధికి చెందిన నవ్య శనివారం విన్నమాల గ్రామ సమీపంలో రోడ్డు దాటుతోంది.
Sun, Apr 27 2025 12:55 AM -
" />
కూటమికి ఓట్లేసి మోసపోయాం
● సూపర్సిక్స్ హామీలపై చంద్రబాబు నాన్చుతున్నారు ● అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా ఒక్క హామీని నెరవేర్చ లేదు ● పది నెలల్లో రూ.లక్ష నుంచి రూ.ఒకటిన్నర లక్ష వరకు నష్టపోయాం ● సూపర్ సిక్స్ హామీలపై నిట్టూర్పులు ● బాబు మోసాలను ఎండగడుతూనే ఉంటాం : భూమన అభినయ్రెడ్డిSun, Apr 27 2025 12:55 AM -
" />
హథీరాంజీ మఠం భూమి కబ్జాకు యత్నం
తిరుపతి కల్చరల్: ఎయిర్ బైపాస్ రోడ్డుకు సమీపంలోని హథీరాంజీ మఠానికి చెందిన 7 సెంట్ల భూమిని పక్కనే ఉన్న ఓ షోరూం వారు కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు..
Sun, Apr 27 2025 12:55 AM -
ట్రిపుల్ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు
వేంపల్లె : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Sun, Apr 27 2025 12:54 AM -
పలువురు దొంగల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో 2024 జనవరి నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వరుస దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Sun, Apr 27 2025 12:54 AM -
బ్రహ్మంసాగర్లో కృష్ణా జిల్లా వాసి ఆత్మహత్య
బ్రహ్మంగారిమఠం : కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వీరబ్రహ్మచారి(45) శనివారం బ్రహ్మంసాగర్లో శవమై తేలాడు. పోలీసుల వివరాల మేరకు.. వీరబ్రహ్మచారి రెండు రోజుల క్రితం బ్రహ్మంసాగర్లో మునిగి శనివారం శవమై తేలాడు.
Sun, Apr 27 2025 12:54 AM -
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కౌన్సిలర్ మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మైదుకూరు – బద్వేలు జాతీయ రహదారిలోని జెడ్.కొత్తపల్లె సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీ కొన్న సంఘటనలో మైదుకూరుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఖాదర్బాషా(44) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Sun, Apr 27 2025 12:54 AM -
గేదె అడ్డు రావడంతో.. బైకు అదుపు తప్పి
చాపాడు : కాలేజీకి బైక్లో వెళుతుండగా ఎదురుగా గేదె అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
Sun, Apr 27 2025 12:54 AM -
ధ్వజారోహణంతో పుష్పగిరి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి ,శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు శనివారం రెండు ఆలయాల్లో నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
Sun, Apr 27 2025 12:54 AM -
ఉగ్రదాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే కొవ్వొత్తుల ప్రదర్శన
కడప కార్పొరేషన్ : జమ్మూ, కాశ్మీర్లో ఉగ్రవాదుల మారణకాండను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం సాయంత్రం కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎర్రముక్కపల్లె సర్కిల్ వరకూ జాతీయ జెండాలు
Sun, Apr 27 2025 12:54 AM -
విద్యుత్ షాక్తో రైతు మృతి
లింగాల : లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో విద్యుత్ షాక్తో నల్లపురెడ్డిగారి మేఘనాథరెడ్డి (42) అనే రైతు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. మేఘనాథరెడ్డి స్వగ్రామం సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామం. ఆయన చీనీ కాయల వ్యాపారం చేస్తూ వ్యవసాయ పనులు చేసుకునేవాడు.
Sun, Apr 27 2025 12:54 AM -
అనుమానాస్పద స్థితిలో ఆర్మీ ఉద్యోగి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నారాయణ పాఠశాలకు వెళ్లే రహదారి సమీపంలో దేవిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి (55) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Sun, Apr 27 2025 12:54 AM -
నర్సింగ్ విద్యార్థినులకువసతి వెతలు
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న పేద వర్గాల బాలికలకు వసతి, ఇతర అవసరాలకు అన్ని విధాల ఆర్థిక సాయం చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
Sun, Apr 27 2025 12:54 AM -
సమాజంలో నాటికలది కీలక పాత్ర
యలమంచిలి: సమాజంలోని రుగ్మతల్ని వేలెత్తి చూపడంలో నేటికీ నాటికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి చెప్పారు.
Sun, Apr 27 2025 12:54 AM -
గణాంకాలు సకాలంలో నమోదు చేయాలి
భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని డీఎంఅండ్హెఓ జి.గీతాబాయి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Sun, Apr 27 2025 12:54 AM -
దళారుల నిలువు దోపిడీ
ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రకృతి కరుణించడంతో దిగుబడులు బాగానే వచ్చినా.. కూటమి సర్కారు రైతులపై కక్ష కట్టింది.
Sun, Apr 27 2025 12:54 AM -
ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలి
ఆకివీడు: ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని వారి అంతానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని వైఎస్సార్సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఉగ్రదాడులకు నిరసనగా స్థానిక వైఎస్సార్ సెంటర్లో శనివారం కొవ్వొతుల ప్రదర్శన, శాంతి ర్యాలీ నిర్వహించారు.
Sun, Apr 27 2025 12:54 AM -
" />
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ద్వారకాతిరుమల మండలంలో పోలవరం కాలువ గట్టుపై భారీ చెట్లను అడ్డగోలుగా నరికేశారు. చెట్ల కలప సంగతిని అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. 11లో uఉజ్వల గ్యాస్
కనెక్షన్లపై సమీక్ష
Sun, Apr 27 2025 12:54 AM -
దేవదాయ శాఖ భూమి స్వాధీనం
నరసాపురం రూరల్: మండలంలోని చిట్టవరం గ్రామంలో ఆక్రమణలకు గురైన మదన గోపాల స్వామి దేవస్థానం భూమిని శనివారం దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Sun, Apr 27 2025 12:54 AM -
శ్రీవారి చెంత సేద తీరి
●
అలసట మాయం
Sun, Apr 27 2025 12:53 AM
-
తహవ్వుర్ రానా (26/11 సూత్రధారి) రాయని డైరీ
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు.
Sun, Apr 27 2025 12:55 AM -
" />
నేటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరంలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణాధికారులతో సమావేశమయ్యారు.
Sun, Apr 27 2025 12:55 AM -
" />
పదిలో ‘దివ్యమైన’ మెరుపులు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల ప్రత్యేక అవసరాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటారు. జిల్లా నుంచి 172 మందికి గాను 156 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 101 మంది ఉత్తీర్ణులయ్యారు.
Sun, Apr 27 2025 12:55 AM -
కాలువలోకి దూసుకెళ్లిన శ్రీసిటీ బస్సు ●
● 22 మందికి స్వల్ప గాయాలు
Sun, Apr 27 2025 12:55 AM -
టెన్త్, ఇంటర్లో హాస్టల్ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి అర్బన్: సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటూ టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అభినందించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కు చెందిన విద్యార్థులు కలెక్టర్ను కలిశారు.
Sun, Apr 27 2025 12:55 AM -
" />
మహిళకు తీవ్ర గాయాలు
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. పట్టణంలోని బాలాజీ గార్డెన్ వీధికి చెందిన నవ్య శనివారం విన్నమాల గ్రామ సమీపంలో రోడ్డు దాటుతోంది.
Sun, Apr 27 2025 12:55 AM -
" />
కూటమికి ఓట్లేసి మోసపోయాం
● సూపర్సిక్స్ హామీలపై చంద్రబాబు నాన్చుతున్నారు ● అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా ఒక్క హామీని నెరవేర్చ లేదు ● పది నెలల్లో రూ.లక్ష నుంచి రూ.ఒకటిన్నర లక్ష వరకు నష్టపోయాం ● సూపర్ సిక్స్ హామీలపై నిట్టూర్పులు ● బాబు మోసాలను ఎండగడుతూనే ఉంటాం : భూమన అభినయ్రెడ్డిSun, Apr 27 2025 12:55 AM -
" />
హథీరాంజీ మఠం భూమి కబ్జాకు యత్నం
తిరుపతి కల్చరల్: ఎయిర్ బైపాస్ రోడ్డుకు సమీపంలోని హథీరాంజీ మఠానికి చెందిన 7 సెంట్ల భూమిని పక్కనే ఉన్న ఓ షోరూం వారు కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు..
Sun, Apr 27 2025 12:55 AM -
ట్రిపుల్ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు
వేంపల్లె : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Sun, Apr 27 2025 12:54 AM -
పలువురు దొంగల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో 2024 జనవరి నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వరుస దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Sun, Apr 27 2025 12:54 AM -
బ్రహ్మంసాగర్లో కృష్ణా జిల్లా వాసి ఆత్మహత్య
బ్రహ్మంగారిమఠం : కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వీరబ్రహ్మచారి(45) శనివారం బ్రహ్మంసాగర్లో శవమై తేలాడు. పోలీసుల వివరాల మేరకు.. వీరబ్రహ్మచారి రెండు రోజుల క్రితం బ్రహ్మంసాగర్లో మునిగి శనివారం శవమై తేలాడు.
Sun, Apr 27 2025 12:54 AM -
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కౌన్సిలర్ మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మైదుకూరు – బద్వేలు జాతీయ రహదారిలోని జెడ్.కొత్తపల్లె సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీ కొన్న సంఘటనలో మైదుకూరుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఖాదర్బాషా(44) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Sun, Apr 27 2025 12:54 AM -
గేదె అడ్డు రావడంతో.. బైకు అదుపు తప్పి
చాపాడు : కాలేజీకి బైక్లో వెళుతుండగా ఎదురుగా గేదె అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
Sun, Apr 27 2025 12:54 AM -
ధ్వజారోహణంతో పుష్పగిరి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి ,శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు శనివారం రెండు ఆలయాల్లో నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
Sun, Apr 27 2025 12:54 AM -
ఉగ్రదాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే కొవ్వొత్తుల ప్రదర్శన
కడప కార్పొరేషన్ : జమ్మూ, కాశ్మీర్లో ఉగ్రవాదుల మారణకాండను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం సాయంత్రం కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎర్రముక్కపల్లె సర్కిల్ వరకూ జాతీయ జెండాలు
Sun, Apr 27 2025 12:54 AM -
విద్యుత్ షాక్తో రైతు మృతి
లింగాల : లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో విద్యుత్ షాక్తో నల్లపురెడ్డిగారి మేఘనాథరెడ్డి (42) అనే రైతు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. మేఘనాథరెడ్డి స్వగ్రామం సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామం. ఆయన చీనీ కాయల వ్యాపారం చేస్తూ వ్యవసాయ పనులు చేసుకునేవాడు.
Sun, Apr 27 2025 12:54 AM -
అనుమానాస్పద స్థితిలో ఆర్మీ ఉద్యోగి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నారాయణ పాఠశాలకు వెళ్లే రహదారి సమీపంలో దేవిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి (55) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Sun, Apr 27 2025 12:54 AM -
నర్సింగ్ విద్యార్థినులకువసతి వెతలు
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న పేద వర్గాల బాలికలకు వసతి, ఇతర అవసరాలకు అన్ని విధాల ఆర్థిక సాయం చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
Sun, Apr 27 2025 12:54 AM -
సమాజంలో నాటికలది కీలక పాత్ర
యలమంచిలి: సమాజంలోని రుగ్మతల్ని వేలెత్తి చూపడంలో నేటికీ నాటికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి చెప్పారు.
Sun, Apr 27 2025 12:54 AM -
గణాంకాలు సకాలంలో నమోదు చేయాలి
భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని డీఎంఅండ్హెఓ జి.గీతాబాయి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Sun, Apr 27 2025 12:54 AM -
దళారుల నిలువు దోపిడీ
ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రకృతి కరుణించడంతో దిగుబడులు బాగానే వచ్చినా.. కూటమి సర్కారు రైతులపై కక్ష కట్టింది.
Sun, Apr 27 2025 12:54 AM -
ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలి
ఆకివీడు: ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని వారి అంతానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని వైఎస్సార్సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఉగ్రదాడులకు నిరసనగా స్థానిక వైఎస్సార్ సెంటర్లో శనివారం కొవ్వొతుల ప్రదర్శన, శాంతి ర్యాలీ నిర్వహించారు.
Sun, Apr 27 2025 12:54 AM -
" />
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ద్వారకాతిరుమల మండలంలో పోలవరం కాలువ గట్టుపై భారీ చెట్లను అడ్డగోలుగా నరికేశారు. చెట్ల కలప సంగతిని అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. 11లో uఉజ్వల గ్యాస్
కనెక్షన్లపై సమీక్ష
Sun, Apr 27 2025 12:54 AM -
దేవదాయ శాఖ భూమి స్వాధీనం
నరసాపురం రూరల్: మండలంలోని చిట్టవరం గ్రామంలో ఆక్రమణలకు గురైన మదన గోపాల స్వామి దేవస్థానం భూమిని శనివారం దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Sun, Apr 27 2025 12:54 AM -
శ్రీవారి చెంత సేద తీరి
●
అలసట మాయం
Sun, Apr 27 2025 12:53 AM