
MLC Election Results Updates..
గుంటూరు జిల్లా:
- గుంటూరు - కృష్ణ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
- పూర్తయిన మొదటి రౌండు
- మొదటి రౌండులో 28, 000 ఓట్లు లెక్కింపు.
- ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 17,194 ఓట్లు
- పిడిఎఫ్ అభ్యర్థి కే.ఎస్. లక్ష్మణరావు కు 7,214 ఓట్లు.
- చెల్లని ఓట్లు3070
- మిగిలిన 23 మందికి కలిపి:522
- మొదటి రౌండ్ లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మెజార్టీ :9980 ఓట్లు
గుంటూరు జిల్లా :
- ప్రారంభమైన గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ కౌంటింగ్
- ఒక్కో టేబుల్ కి వెయ్యి ఓట్లు చొప్పున కౌంటింగ్ చేస్తున్న సిబ్బంది
- మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు
- మొదటి రౌండ్ లో లెక్కించనున్న 28 వేల ఓట్లు.
- చెల్లని ఓట్లతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓట్లను వేరు చేస్తున్న సిబ్బంది
- మరో అర్ధగంట లో ముగియనున్న మొదటి రౌండ్ కౌంటింగ్.
ఏలూరు జిల్లా :
- ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరు చేసిన అనంతరం లెక్కింపు ప్రక్రియ
- 431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు, పోలైన 243 ఓట్లు
- పోస్టల్ బ్యాలెట్ లో చెల్లుబాటు కాని ఓట్లు 42
- చెల్లుబాటు అయ్యే ఓట్లు 201 గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.
- మిగతా 2లక్ష 18వేల 902 ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న ఎన్నికల అధికారులు..
- చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున కట్టలుగా కడుతున్న సిబ్బంది..
- మొత్తం 28టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.
- కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది..
- రౌండ్ల వారీగా చెల్లుబాటైన ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
- మొదటి రౌండ్లో 10,783 చెల్లుబాటు ఓట్లను లెక్కించిన సిబ్బంది
- రెండో రౌండ్లో 13,929 చెల్లుబాటు ఓట్లు
- మూడో రౌండ్లో 11,870 చెల్లుబాటు ఓట్లు
- నాలుగో రౌండ్లో 13,777 చెల్లుబాటు ఓట్లు
- 5వ రౌండ్లో 13,163 చెల్లుబాటు ఓట్లు
- 6వ రౌండ్లో 14,783 చెల్లుబాటు ఓట్ల లెక్కింపు
- 7వ రౌండ్లో 12841 చెల్లు బాటు ఓట్ల లెక్కింపు
- 8వ రౌండ్లో 14296 చెల్లు బాటు ఓట్లు లెక్కింపు..
విశాఖ:
- టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
- ఎలిమినేషన్ రౌండ్ తో తేలనున్న ఫలితం
- మొదటి ప్రాధాన్యత ఓట్లతో తేలని ఫలితం
- మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసుల నాయుడుకు ఆధిక్యం 365
- శ్రీనివాసులు నాయుడుకి 7210 ఓట్లు
- రఘు వర్మకు 6845 ఓట్లు నమోదు
- యూటీఎఫ్ అభ్యర్ధి విజయగౌరికి 5804 ఓట్లు
విశాఖ.:
- హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక..
- మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలని ఫలితం..
- రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న అధికారులు..
- మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో పి ఆర్ టి యు అభ్యర్థి శ్రీనివాస నాయుడు 331 ఓట్ల ఆధిక్యత
- శ్రీనివాసుల నాయుడుకు వచ్చిన ఓట్లు 6927
- కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కు ఓట్లు 6596
- యుటిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీకి వచ్చిన ఓట్లు 5684
విశాఖ..
- హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.
- టేబుల్ నెంబర్ 4, 14 లో ముగిసిన ఓట్ల లెక్కింపు..
- కూటమి బలపరిచిన APTF అభ్యర్ధి పాకలపాటి రఘువర్మ వెనుకంజ..
- 75 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడు
- మొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..
- సుమారుగా చెల్లని ఓట్లు 250
విశాఖ..
- హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.
- టేబుల్ నెంబర్-14 లో ముగిసిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..
- APTF అభ్యర్ధి రఘువర్మపై 30 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడు
- మొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..
- సుమారుగా చెల్లని ఓట్లు 250
విశాఖ..
- ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి జరుగుతున్న కౌంటింగ్
- నువ్వా నేనా అన్నట్లు పోటీ..
- స్వల్ప ఓట్లు ఆధిక్యంలో PRTU అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు..
ఏలూరు జిల్లా..
- ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
- 431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు.. పోలైన 243 ఓట్లు
- పోస్టల్ బ్యాలెట్లో చెల్లుబాటు కాని ఓట్లు 42
- చెల్లుబాటు అయ్యే ఓట్లు 201గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.
- మిగతా 2,18,902 ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న ఎన్నికల అధికారులు..
- చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున కట్టలుగా కడుతున్న సిబ్బంది..
- మొత్తం 28 టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.
- కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది..
👉మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం.
👉ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు జరుగుతోంది.
👉రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ మూడు స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
విశాఖ..
- ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..
- ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం.
- ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కింపు..
- బరిలో పదిమంది అభ్యర్థులు.
- 123 బ్యాలెట్ బాక్సులు.
- 20 టేబుల్స్ సిద్ధం చేసిన అధికారులు
- మొత్తం ఓట్లు 20,493, పోలైన ఓట్లు 20,795.
- తొలి ప్రాధాన్యత ఓటుతో తేలితే సాయంత్రం 5 గంటలకు ఫలితం.
- లేదా రాత్రి 9 గంటల దాటే అవకాశం..
- లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు..
- కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు..
- కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.
- విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న అధికారులు
గుంటూరు..
- ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్
- గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ
- ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
- మొత్తం 29 టేబుల్ ఏర్పాటు
- మూడు షిఫ్ట్ లో కౌంటింగ్ ప్రక్రియ
- కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఏలూరు జిల్లా..
- ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
- ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు.
- 456 కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన 2,18,902 మంది ఓటర్లు
- మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు
- 28 టేబుల్స్ ఏర్పాటు
- 17 రౌండ్స్లో తేలనున్న ఫలితం.
- కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు