రాష్ట్రంలో 3,263 మందికి కరోనా పాజిటివ్ | Corona positive for 3,263 people in AP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 3,263 మందికి కరోనా పాజిటివ్

Apr 13 2021 5:28 AM | Updated on Apr 13 2021 5:28 AM

Corona positive for 3,263 people in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,263 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 33,755 టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,54,63,146 మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. 9,28,664 మందికి కరోనా సోకింది. ఒక్కరోజులో 1,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,98,238కి చేరింది. మరోవైపు కరోనా వల్ల ఒకే రోజు 11 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,311కి చేరింది. సోమవారం అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654 కేసులు నమోదయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement