ఏపీ: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్‌ఈసీ | SEC Neelam Sahni Filed The Affidavit In The AP High Court | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

Published Sat, Apr 3 2021 3:21 PM | Last Updated on Sat, Apr 3 2021 5:17 PM

SEC Neelam Sahni Filed The Affidavit In The AP High Court - Sakshi

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్‌ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్‌ను డిస్మిస్‌ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్‌ఈసీ కోరారు.
చదవండి:
ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్
జెండా ఎత్తేసిన చంద్రబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement