తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Tirumala: Sep 04 2023 Sarvadarshanam Timings Details | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 26 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు

Published Mon, Sep 4 2023 7:09 AM | Last Updated on Mon, Sep 4 2023 7:09 AM

Tirumala: Sep 04 2023 Sarvadarshanam Timings Details - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 24 గంటలపాటు.. 

సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం 24 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

ఇక నిన్న(సెప్టెంబర్‌ 3, 2023)న శ్రీవారిని 81,459 మంది భక్తులు దర్శించుకున్నారు. 32, 899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లుగా తేలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement