
భారత్కు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉపకరణాల తయారీ దారు అంబ్రేన్ సరికొత్త డాట్స్ ట్యూన్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ను లాంచ్ చేసింది. ఈ ఇయర్బడ్స్ 29 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ. 2199.
చదవండి: శాంసంగ్ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్ఫోన్..!
Comments
Please login to add a commentAdd a comment