గుడ్‌మార్నింగ్‌! | Sakshi
Sakshi News home page

గుడ్‌మార్నింగ్‌!

Published Tue, May 7 2024 10:20 AM

గుడ్‌

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో సోమవారం భారీగా చేరారు.

ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టండి

సంక్షేమ పథకాలు అందించిన ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టాలని మంత్రి ఆర్‌కే రోజా పిలుపునిచ్చారు.

రూపురేఖలే మారిపోయాయి

ఒకప్పుడు మా పిల్లలు ఐటీఐ చదువుకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే రూ. 6కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఐటీఐ నిర్మించారు. ఇది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మాది మారుమూల గ్రామం. ఇక్కడ ఇంత పెద్ద కళాశాల నిర్మించారు. మా గ్రామంలో పాఠశాలను నాడు–నేడు కింద అద్భుతంగా తీర్చిదిద్దారు. మాకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. ఈ ఎన్నికల్లో హామీలు నెరవేర్చే నాయకుడికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాం. – శామువేల్‌, మాధవరం

విజయపురం మండలంలో

మండలంలోని మాధవరం పంచాయతీ ఈ ఐదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఐటీఐకు ఇన్నేళ్లుగా శాశ్వతం భవనం లేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రూ.6కోట్లతో నూతన భవనం నిర్మించింది. మండలంలో ఒకప్పుడు రాకపోకలకు నానా అవస్థలు పడేవాళ్లు. ఇప్పుడు అన్ని ఊర్లకు రహదారి సౌకర్యం వచ్చింది.

మాధవరంలోని

ఐటీఐ కళాశాల

– 8లో

– 8లో

– 8లో

గుడ్‌మార్నింగ్‌!
1/1

గుడ్‌మార్నింగ్‌!

Advertisement
 
Advertisement