బాన్సువాడ: బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కండువా మార్చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని మాజీ ఎమ్మల్యే రవీందర్రెడ్డి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ చేరారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ప్రధాన అనుచరుడు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణతో పాటు కౌన్సిలర్లు రమాదేవి, రుక్మిణి గైక్వాడ్, బాడి శ్రీనివాస్, అహ్మద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పోచారం శ్రీనివాస్రెడ్డి తనుయుల వ్యవహార శైలి నచ్చక ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్లో చేరిన నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్, నాయకులు మైలారం భాస్కర్రెడ్డి, అంజద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..
Published Tue, Feb 27 2024 12:48 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement