అయోధ్యలో అద్భుత ఘట్టం.. సెలబ్రిటీల సంతోషం | Ayodhya Ram Mandir Inauguration: Mahesh Babu, Vishal Felt Happy - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir Ceremony: అయోధ్యలో అద్భుత ఘట్టం.. చరిత్రలో నిలిచిపోయే రోజు..

Published Mon, Jan 22 2024 2:49 PM | Last Updated on Mon, Jan 22 2024 3:18 PM

Ayodhya Ram Mandir Ceremony: Mahesh Babu, Vishal Felt Happy - Sakshi

ఈ అద్భుతఘట్టంతో హిందువుల ఒళ్లు పులకరించిపోతోంది. బాలరాముడిని చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు. సినీతారలు సైతం అయోధ్య రామమందిర ఆలయ ప్రారంభో

భారతీయులు శతాబ్దాల కాలంగా ఎదురుచూసిన కల సాకారమైంది. ఆనాడు రాముడు 14 ఏళ్లు వనవాసం చేస్తే ఈనాడు.. 500 ఏళ్లకు తాను పుట్టిన అయోధ్యలో కొలువుదీరాడు. సోమవారం (జనవరి 22న) రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతఘట్టంతో హిందువుల ఒళ్లు పులకరించిపోతోంది. బాలరాముడిని చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు. సినీతారలు సైతం అయోధ్య రామమందిర ఆలయ ప్రారంభోత్సవ వేడుకపై సోషల్‌ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయోధ్యలో రామమందిర ప్రారంభం.. ఐక్యత, ఆధ్యాత్మికతకు చిహ్నాన్ని తెలియజేస్తుంది.  ఈ రామమందిర చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది.
- మహేశ్‌బాబు

మనందరికీ ఎంత అద్భుతమైన రోజు ఇది.. జై శ్రీరామ్‌..
-విజయ్‌ దేవరకొండ

చదవండి: టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌.. అయోధ్యలో అగ్ర సినీ తారల సందడి

whatsapp channel

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement