మద్దూరు: సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. రెనివట్ల ఎంపీటీసీ కన్కమ్మ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి పార్టీ నాయకులు కరుణాకర్రెడ్డి, నర్సిము లు, ప్రభాకర్రెడ్డి వీరితో పాటు మరో 100 మంది కార్యకర్తలు హైదరాబాద్లోని సీఎం నివాసంలో పార్టీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని కోస్గి లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తిరుపతిరెడ్డి సమక్షంలో మద్దూరు, పల్లెర్ల, పర్సపూర్, రెనివట్ల, తిమ్మారెడ్డిపల్లి, చెన్వార్ తదితర గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ నాయకులు మద్దూరు మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్రెడ్డిని అత్యధిక మేజార్టీతో గెలిపించాలని వారు సూచించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్దికి అందరు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పార్టీ అద్యక్షుడు నర్సింహా, పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, సంజీవ్, రమేష్రెడ్డి, చెన్నాప్ప, రహీం, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం సమక్షంలో భారీ చేరికలు
Published Thu, May 9 2024 3:50 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement