నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 13న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచినట్లు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్ శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. ఉదయం 7నుంచి సాయంత్రం 6గంట ల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున పోలింగ్ సమయాన్ని గంట పెంచినట్లు పేర్కొన్నారు. ఓటర్లంతా ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు.
పోలింగ్ సమయం పెంపు
Published Sun, May 5 2024 3:25 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement