నారావారిపల్లెలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ | AP Assembly Eelctions 2024: TDP Cadre Attacks At Polling Booths, More Details Inside | Sakshi
Sakshi News home page

AP Assembly Elections 2024: నారావారిపల్లెలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ

Published Mon, May 13 2024 7:07 AM | Last Updated on Wed, May 15 2024 12:26 PM

AP Eelctions 2024: TDP Cadre Attacks Updates

ఏపీలో ఎన్నికల వాతవరణం చెడగొట్టేందుకు టీడీపీ శ్రేణులు కుట్రలు పన్నుతున్నాయి.

హైదరాబాద్‌, సాక్షి: ఓటమి భయంతో ఏపీలో ఎన్నికల వాతవరణం చెడగొట్టేందుకు టీడీపీ శ్రేణులు కుట్రలు పన్నుతున్నాయి. ఉదయం పోలింగ్‌ ప్రారంభం కాకముందే.. పోలింగ్‌ సెంటర్‌ల వద్దకు చేరుకుని దాడులకు తెగపడుతున్నాయి.

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యకాండకు దిగారు. నారావారిపల్లెలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి.

ఇక.. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం కోగట్టం గ్రామంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు టీడీపీ శ్రేణులు యత్నించాయి. టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి దౌర్జన్యానికి దిగారు. 

మరోవైపు.. పల్నాడు మాచర్లలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. రెంటాల గ్రామంలో దౌర్జన్యానికి దిగారు టీడీపీ బూత్‌ ఏజెంట్లు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement