సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా | Delhi High Court Issued Notice On Ed About Kejriwal Petition | Sakshi
Sakshi News home page

సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jul 8 2024 11:50 AM | Updated on Jul 9 2024 7:24 AM

Delhi High Court Issued Notice On Ed About Kejriwal Petition

సాక్షి, హైదరాబాద్‌ : తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవ్వాళ ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్బంగా కేజ్రివాల్ పిటిషన్ జైలు అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పందించాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కోరింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తదుపరి విచారణ  జూలై 15 కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement