తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం | TS Elections 2023: Sonia Gandhi Appeals Voters To Choose Honest Govt | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం

Nov 28 2023 3:12 PM | Updated on Nov 28 2023 3:37 PM

TS Elections 2023: Sonia Gandhi Appeals Voters Choose Honest Govt - Sakshi

సోనియమ్మ అని ఆప్యాయంగా పిలిచి నన్ను గౌరవించారు. కానీ.. 

సాక్షి, ఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఓటర్ల కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీ సందేశం విడుదల చేశారు. ప్రియమైన సోదరీసోదరీమణులారా.. అంటూ భావోద్వేగపూరితంగా తన సందేశం పంపించారామె.

‘‘తెలంగాణ ప్రజల మధ్యకి రాలేకపోయాను. కానీ, ప్రజల హృదయాలకు మాత్రం చాలా దగ్గరయ్యాను. నన్ను సోనియమ్మ అని ఆప్యాయంగా పిలిచి గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలి. తెలంగాణ అమరవీరుల కల నెరవేరాలి. నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’’ అని వీడియో సందేశం ద్వారా కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారామె. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement