అన్నానగర్: చైన్నె టీనగర్లోని హయగ్రీవర్ ఆలయంలో స్వామి విగ్రహానికి ఉన్న 20 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. వివరాలు.. టీనగర్లోని విజయరాఘవ రోడ్డులో ప్రసిద్ధి గాంచిన హయగ్రీవర్ ఆలయం ఉంది. ఇక్కడికి రోజూ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎన్నికల సందర్భంగా 19వ తేదీన భక్తులు పెద్దగా ఆలయానికి రాలేదు. ఇదే అదనుగా దుండగులు హయగ్రీవర్ విగ్రహానికి అలంకరించి ఉన్న 20 సవర్ల బంగారు హారాన్ని తస్కరించారు. ఆలయ ట్రస్టు మేనేజర్ మధుసూధన్ భట్ ఆలయంలో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇందులో ఇటీవల ఉద్యోగిగా చేరిన ఛత్తీస్గఢ్కు చెందిన దినకర్ త్రిపాఠి (25) స్వామి విగ్రహానికి అలంకరించిన బంగారు హారాన్ని దొంగిలించినట్లు తెలిసింది. దీంతో ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు చైన్నెలోని పాండిబజార్ పోలీసులు దినకర్ త్రిపాఠి కోసం గాలిస్తున్నారు.
హయగ్రీవర్ ఆలయంలో 20 సవర్ల నగల చోరీ
Published Tue, Apr 23 2024 8:30 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..
టీడీపీ హయాంలో అన్నీ అవకతవకలే...
నా ఓటు పథకాలిచ్చే ప్రభుత్వానికే..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీదే అధికారం
సీఎం బహిరంగ సభను జయప్రదం చేయండి
వైఎస్సార్ కుటుంబానికి కిరణ్ వెన్నుపోటు
అభివృద్ధికి కేరాఫ్
30 మద్యం బాటిళ్లు స్వాధీనం
ఊటుకూరును భక్త కన్నప్ప జన్మస్థలంగా గుర్తించాలి
రాజంపేట మండలంలో రూ. 4.83 కోట్లు నష్టం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement