నల్గొండ జిల్లా: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్ల నిలిపివేత | Goods Train Derailed In Nalgonda District | Sakshi
Sakshi News home page

నల్గొండ జిల్లా: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్ల నిలిపివేత

Published Sun, May 26 2024 4:00 PM | Last Updated on Sun, May 26 2024 4:14 PM

Goods Train Derailed In Nalgonda District

దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది

సాక్షి, నల్గొండ జిల్లా: దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు పిడుగురాళ్లలో నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement