టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్‌ 90% | Ninty Percent polling in teachers MLC election | Sakshi
Sakshi News home page

టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్‌ 90%

Mar 14 2023 1:50 AM | Updated on Mar 14 2023 10:38 AM

Ninty Percent polling in teachers MLC election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌:  మహ­బూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలో 90.40 శాతం పోలింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నెమ్మదిగా సాగిన పోలింగ్‌ ఆ తర్వాత ఊపందుకుంది.

సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ముగిసే సమయానికి 9 జిల్లాల పరిధిలో సగటున 90.40 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గద్వాల జిల్లాలో 97.15 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 82.25 శాతం పోలింగ్‌ నమోదైంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement