అమెరికాలో నిజామాబాద్‌ యువకుడి మృతి  | Nizamabad Young Man Deceased in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో నిజామాబాద్‌ యువకుడి మృతి 

Oct 19 2021 10:46 AM | Updated on Oct 19 2021 11:57 AM

Nizamabad Young Man Deceased in America - Sakshi

సాయి శుశాంత్‌ (ఫైల్‌)

సాక్షి, నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌కు చెందిన సాయి సుశాంత్‌(30) అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు సోమవారం తెలిపారు. అమెరికాలోని బీచిగాన్‌ రాష్ట్రంలో పవర్‌ ఇండస్ట్రీలో స్టాఫ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుశాంత్‌ ఈనెల 12న ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నేడు జిల్లాకు మృతదేహం రానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా తండ్రి సుధాకర్‌నాయక్‌ గతంలో బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement