‘దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ రైతులను రాజుగా చూశారు.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వ్యవసాయాన్ని దండగ అంటున్నారు. గత ఎన్నికల్లో 600 పైచిలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తాను మారాను అని చంద్రబాబు చెబుతూనే ఉంటారని, ఆయన ఎన్నటికీ మారని మనిషి’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.