ఒకవైపు ఏరియల్ సర్వే-మరోవైపు నిరసన | aerial survey in guntur and krishna districts | Sakshi
Sakshi News home page

ఒకవైపు ఏరియల్ సర్వే-మరోవైపు నిరసన

Published Wed, Dec 10 2014 4:59 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నిరసన తెలుపుతున్న రైతులు, ఇన్సెట్లో హెలికాప్టర్ ఏరియల్ సర్వే - Sakshi

నిరసన తెలుపుతున్న రైతులు, ఇన్సెట్లో హెలికాప్టర్ ఏరియల్ సర్వే

గుంటూరు: ఏపి కొత్త రాజధాని కోసం ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్‌ బృందం రంగంలోకి దిగింది. ఏపీ నూతన రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించింది. తుళ్లూరు, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో ఈ బృందం పర్యటించింది.

రెండో విడతలో కృష్ణానది తీరంలోని లంక గ్రామాలపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నివాసిత ప్రాంతాలతో పాటు వ్యవసాయ భూములను పరిశీలించారు. మరో వైపు ఈ ప్రాంత రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కోవద్దని ఆందోళనకు దిగారు. నల్లజెండాలతో రైతులు నిరసన తెలిపారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement