అంబేద్కర్ చిత్రపటాన్నిపునరుద్ధరించాలని ధర్నా | dalits called dharna in poddutur | Sakshi
Sakshi News home page

అంబేద్కర్ చిత్రపటాన్నిపునరుద్ధరించాలని ధర్నా

Published Mon, Mar 9 2015 1:45 PM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM

dalits called dharna in poddutur

కడప : రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి ఆయనను అవమానపరిచారని దళిత విద్యార్థి సంఘాలు మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ధర్నా నిర్వహించాయి. వైఎస్ఆర్  జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యలయంలోని కమిషనర్ చాంబర్‌లో ఉన్న అంబేద్కర్ చిత్రపటాన్ని రెండురోజుల కిందట తొలగించారు. దాన్ని తిరిగి పునరుద్ధరించేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు.
(ప్రొద్దుటూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement