విజయనగరం : దేశంలోనే అత్యంత ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించారు. మలేషియాలోని కౌలాలంపూర్ లో ఏర్పాటైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం 140 అడుగులు ఎత్తు కాగా విజయనగరంలో 60 అడుగుల ఎత్తతో స్వామి విగ్రహాన్ని నెటకొల్పడం విశేషం.
స్థానిక ఫూల్బాగ్లోని వల్లీదేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఆవరణలో బుధవారం ఉదయం 60 అడుగుల స్వామివారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత మూడేళ్లుగా విగ్రహ నిర్మాణం చేపడుతున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం
Published Wed, Apr 27 2016 3:21 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- జూన్ 26 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement