కొడుకులు హింసిస్తున్నారని.. | Man Suicide Attempts in Eluru collectorate | Sakshi
Sakshi News home page

కొడుకులు హింసిస్తున్నారని..

Published Mon, Mar 19 2018 3:32 PM | Last Updated on Mon, Mar 19 2018 3:34 PM

Man Suicide Attempts in Eluru collectorate - Sakshi

ఏలూరు కలెక్టరేట్‌

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద కలకలం రేగింది.

సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద కలకలం రేగింది.  గౌరీ పట్నానికి చెందిన బి. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు వచ్చాడు.

తన ఇద్దరు కొడుకులు ఆస్తులు కోసం కొడుతూ హింసిస్తున్నారని మనస్థాపానికి గురైన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతనిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement