రైతు ఇంట్లో చోరీ, నగదు అపహరణ | robbery in farmer sadhu home in kurnool district | Sakshi
Sakshi News home page

రైతు ఇంట్లో చోరీ, నగదు అపహరణ

Published Thu, Aug 6 2015 4:39 PM | Last Updated on Mon, Oct 1 2018 4:45 PM

కర్నూలు జిల్లా పైడాల మండలం కేంద్రంలో ఓ రైతు ఇంట్లో చోరీ జరిగింది.

పైడాల(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా పైడాల మండలం కేంద్రంలో ఓ రైతు ఇంట్లో చోరీ జరిగింది. మండల కేంద్రంలోని సాధు అనే రైతు ఇంట్లో గుర్తుతెలియని దుండుగులు గురువారం చోరబడ్డారు. వారు రైతు ఇంట్లో నుంచి రూ. 10 వేల నగదు, 3 బియ్యం బస్తాలను ఎత్తుకెళ్లారని రైతు తెలిపాడు. చోరీ ఘటనపై రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement