అయ్యప్ప మాలధారుడిపై దాడి | attacked on ayyappa devotee | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మాలధారుడిపై దాడి

Published Tue, Dec 6 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు.

ధర్మవరం రూరల్‌ : గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు. మాలను కూడా తెంచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement