
మూసీ నీటిని చెరువుల్లోకి వదలాలి
కేతేపల్లి : మూసీనీటిని వృథాగా దిగువకు వదులుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం కొర్లపహాడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Published Sun, Sep 18 2016 9:45 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
మూసీ నీటిని చెరువుల్లోకి వదలాలి
కేతేపల్లి : మూసీనీటిని వృథాగా దిగువకు వదులుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం కొర్లపహాడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.