
ఈఓకు విరాళాన్ని అందజేస్తున్న నరేంద్రరెడ్డి
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి నెల్లూరుకు చెందిన పూజా కన్స్ట్రక్షన్స్ అధినేత తిరుమర్ల నరేంద్రరెడ్డి రూ.1.00,116 విరాళాన్ని దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు.
Published Sun, Jul 24 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఈఓకు విరాళాన్ని అందజేస్తున్న నరేంద్రరెడ్డి
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి నెల్లూరుకు చెందిన పూజా కన్స్ట్రక్షన్స్ అధినేత తిరుమర్ల నరేంద్రరెడ్డి రూ.1.00,116 విరాళాన్ని దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు.